
ప్రజాప్రతినిధులుగా ఉండేందుకు ఎలా అర్హులు :సుప్రీం కోర్టు
న్యూ ఢిల్లీ :
క్రిమినల్ కేసులు ఉంటే ఉద్యోగులుగా చేరేందుకు అనర్హులని, అలాంటప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉండేందుకు ఎలా అర్హులవుతారని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించింది.