ఆరిలోవ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు ఆధ్వర్యంలో 13వ వార్డు కార్పొరేటర్ కెల్లా సునీతా సత్యనారాయణ పర్యవేక్షణలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అర్హులైన వారందరికీ సచివాలయం సిబ్బంది తో కలసి పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో వార్డు అధ్యక్షుడు పోత్రకండ ధర్మారావు , సురేష , బాలస్వామి , రమణి, శ్రీను, సంజీవరావు , జ్యోతమ్మ , వేంకటేష్ , మంగరాజు, గణపతి , గురుమూర్తి , నాగేష్ , రమణమూర్తి , పైడిరాజు , రాధమ్మ , శ్రీను , పుష్పమ్మ , పైడిరాజు, అప్పారావు, మణి, సీనియర్ నాయకులు బాలరాజు,జక్కన్న పాల్గొన్నారు.