విశాఖపట్నం ; విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికిన ఎంపీ సీఎం రమేష్, మంత్రి కొల్లు రవీంద్ర, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతి నిధులు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, పార్టీ శ్రేణులు విమానా శ్రయానికి వచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులతో కలిసి ఫోటోలు దిగిన మంత్రి లోకేష్.నేడు విశాఖలో పర్య టించనున్న మంత్రి నారా లోకేష్ ఈ నెల 21న విశాఖ లో జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు నిర్వహించ నున్న సమీక్షలో పాల్గొననున్న మంత్రి నారా లోకేష్ మధ్యాహ్నం 2 గం.లకు విశాఖలోని నోవాటెల్ హోటల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వ హించనున్న సమీక్షలో పాల్గొననున్న మంత్రి లోకేష్ విశాఖలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు ఇప్పటికే పిలుపు నిచ్చిన మంత్రి లోకేష్ ఈ నెల 21 రాష్ట్రవ్యాప్తంగా నిర్వ హించనున్న యోగాంధ్రలో ప్రజలు స్వచ్ఛందంగా భాగ స్వామ్యం కావాలని కోరిన మంత్రి లోకేష్ కోరారు.