Friday, March 14, 2025
spot_img
Homeలోకల్ వార్తలుపండిట్ దీనదయల్ ఉపాధ్యాయుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు

పండిట్ దీనదయల్ ఉపాధ్యాయుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు

రామరావు (రణస్థలం,న్యూస్ వన్ ప్రతినిధి)

దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి రోజున ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11 దీన్ దాయల్ ఉపాధ్యాయ భారతదేశ రాజకీయ వర్ణపటం,పై శాశ్వత ప్రభావాన్ని చూపారని, ఆయన కారణంగా దేశంలో వివిధ రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్ , జగన్నాథం లక్ష్మణరావు, శ్రీను, మల్లేశు, కృష్ణానందం, వారహమూర్తి, తిరునాధ, రమణ, చిరంజీవి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments