Friday, March 14, 2025
spot_img
Homeలోకల్ వార్తలుబాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు

బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు

పాడేరు, ఫిబ్రవరి 28: బాల కార్మిక నిర్మూలన, పునరావాసఒoలో భాగంగా పాడేరులో పలు దుకాణలు, సంస్థలపై శుక్రవారం జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ తనిఖీలు జరిపింది. తనిఖీలలో భాగంగా జిల్లా కార్మిక శాఖ ఇంచార్జి ఆఫీసర్ టి సుజాత, సహాయ కార్మిక శాఖ అధికారి పి. సూర్య నారాయణ, ICDs, సోషల్ వెల్ఫేర్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా ఆయా యాజమాన్యం వారికి, పిల్లలకు అవగాహన కల్పించారు. అదేవిదంగా బాలకార్మికులను పనిలో పెట్టుకొంటే కఠిన చర్యలు తప్పవని హేచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments