Print News
అనకాపల్లి : జిల్లాలో మే మాసానికి సంబంధించి ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్లు పంపిణీ సజావుగా జరగాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఎంపీడీఓ లు మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జూన్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో మే 31 వ తేదీన శనివారం పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందని, కావున 30వ తేదీ నాటికి డబ్బులు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 31 వ తేదీ శనివారం సాయంత్రంలోగా శతశాతం పింఛన్ల పంపిణి పూర్తికావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Leave a Reply
Cancel ReplyRelated News
VOTE FOR CHAMPION

Who is the world cup winner of 2023
35%
11%
31%
17%
2%
4%
0%
Recent News
Get Latest News
Subscribe to our newsletter to get the latest news and exclusive updates.
Top Categories
-
లోకల్ వార్తలు
15
-
ఆంద్రప్రదేశ్
15
-
జాతీయం
14
-
Uncategorized
13